ఏపీ మున్సిపల్ ఎన్నికలు: వైసీపీ మేయర్ అభ్యర్ధులు వీరే, విశాఖ పెండింగ్

Siva Kodati |  
Published : Mar 17, 2021, 06:28 PM ISTUpdated : Mar 17, 2021, 06:34 PM IST
ఏపీ మున్సిపల్ ఎన్నికలు: వైసీపీ మేయర్ అభ్యర్ధులు వీరే, విశాఖ పెండింగ్

సారాంశం

మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్.. మేయర్ అభ్యర్ధుల్ని ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన జాబితాను పార్టీ బుధవారం విడుదల చేసింది.

మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్.. మేయర్ అభ్యర్ధుల్ని ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన జాబితాను పార్టీ బుధవారం విడుదల చేసింది.

మేయర్ అభ్యర్ధులు వీరే:

  • చిత్తూరు - అముద
  • తిరుపతి - శిరీష
  • అనంతపురం - వసీమ్ సలీమ్
  • కడప - సురేశ్ బాబు
  • కర్నూలు - రామయ్య
  • ఒంగోలు - సుజాత
  • గుంటూరు - మనోహర్ నాయుడు
  • విజయవాడ - భాగ్యలక్ష్మీ
  • విజయనగరం - విజయలక్ష్మీ

అయితే విశాఖ మేయర్‌గా హరి వెంకట కుమారి లేదా వంశీకృష్ణ శ్రీనివాస్‌లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu