చంద్రబాబుపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

Published : Jun 24, 2017, 04:01 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
చంద్రబాబుపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

సారాంశం

ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు మంజూరు చేయనని చంద్రబాబు అనడం రాజ్యాంగ విరుద్ధమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై కర్నూలు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు.  సిఎంపై వైసీపీ నేత బీవై రామయ్య ఫిర్యాదు చేశారు. ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు మంజూరు చేయనని చంద్రబాబు అనడం రాజ్యాంగ విరుద్ధమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు కేసు నమోదు చేసిందీ లేనిదే మాత్రం చెప్పటం లేదు.

PREV
click me!

Recommended Stories

Chandrababu Naidu: స్పాట్ లో 10వేలు ఇచ్చి చేపలు కొన్న సీఎం.. షాక్ లో రైతులు| Asianet News Telugu
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ !