కర్నూలులో వింత.. భూమిలో నుంచి మంటలు

Published : Oct 13, 2018, 10:16 AM IST
కర్నూలులో వింత.. భూమిలో నుంచి మంటలు

సారాంశం

భూమిలోపల నుంచి మంటలు వస్తున్నాయి. జిల్లాలోని అవుకు మండలం మర్రికుంట తండాలో ఈ వింత చోటుచేసుకుంది.

కర్నూలు జిల్లాలో కనీవినీ ఎరగని వింత చోటుచేసుకుంది.  భూమిలోపల నుంచి మంటలు వస్తున్నాయి. జిల్లాలోని అవుకు మండలం మర్రికుంట తండాలో ఈ వింత చోటుచేసుకుంది.

భూమి రెండు భాగాలుగా చీలి.. అందులో నుంచి మంటలు వస్తున్నాయి.  ఆ మంటల ధాటికి ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ స్తంభం కూలిపోవడం గమనార్హం. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. ఈ మంటలు ఎలా వస్తున్నాయనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు