ఇద్దరు బిడ్డలతో కలిసి అత్తింటిముందు కూర్చుని... భర్త కోసం మహిళ ఆందోళన (వీడియో)

Published : Aug 07, 2023, 09:01 PM ISTUpdated : Aug 07, 2023, 09:06 PM IST
ఇద్దరు బిడ్డలతో కలిసి అత్తింటిముందు కూర్చుని... భర్త కోసం మహిళ ఆందోళన (వీడియో)

సారాంశం

భర్త తమను పట్టించుకోవడం లేదంటూ ఇద్దరు బిడ్డలతో కలిసి అత్తింటిముందు ఆందోళనకు దిగింది మహిళ. 

విశాఖపట్నం : ఇద్దరు బిడ్డలతో కలిసి ఓ తల్లి అత్తింటిముందు ఆందోళనకు దిగింది. విశాఖపట్నం గాజువాకలోని ఆజిమాబాద్ లో ఇంటిముందు కూతురు, కొడుకుతో కలిసి నిరసన చేపట్టింది మహిళ. మంచి భర్తగా ఎలాగూ వుండలేకపోయాడు... కనీసం తన పిల్లలకు తండ్రిగా అయినా వుండాలని కోరుతోంది వివాహిత. తనను, పిల్లలను భర్త పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగానని... ఇప్పటికైనా భర్త మారి  తనతో రావాలని మహిళ కోరుతోంది. భర్త తనతో వస్తే ఆందోళన విరమించి ఎక్కడికైనా వెళ్లి జీవిస్తామని మహిళ చెబుతోంది. 

వీడియో

 

 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nara Lokesh Speech: మంగళగిరి మయూరీ టెక్ పార్క్‌లో APEDB కార్యాలయం ప్రారంభం | Asianet News Telugu
Minister Nara Lokesh Conducts Surprise Inspection at Mylavaram School | Asianet News Telugu