కడప: బ్రహ్మంగారి మఠంలో నడిరోడ్డుపై ఇద్దరు మహిళల నరికివేత, ఉలిక్కిపడ్డ స్థానికులు

Siva Kodati |  
Published : Aug 06, 2021, 03:35 PM IST
కడప: బ్రహ్మంగారి మఠంలో నడిరోడ్డుపై ఇద్దరు మహిళల నరికివేత, ఉలిక్కిపడ్డ స్థానికులు

సారాంశం

కడప జిల్లాలో దారుణం జరిగింది. బ్రహ్మంగారి మఠం మండలం డి నేలటూరులో ఇద్దరు మహిళలను కత్తులతో దారుణంగా నరికిచంపారు గుర్తు తెలియని దుండగులు. మృతులను అంజనమ్మ, లక్ష్మీదేవిగా గుర్తించారు.   

కడప జిల్లాలో దారుణం జరిగింది. బ్రహ్మంగారి మఠం మండలం డి నేలటూరులో ఇద్దరు మహిళలను కత్తులతో దారుణంగా నరికిచంపారు గుర్తు తెలియని దుండగులు. మృతులను అంజనమ్మ, లక్ష్మీదేవిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే 2012లో జరిగిన హత్యలకు ప్రతీకారంగానే వీరి హత్యలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఆస్తుల కోసమే వీరి హత్య జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu