ముగిసిన పాలక మండలి గడువు: టీటీడీ పాలన ఇక స్పెసిఫైడ్ అథారిటీ కనుసన్నల్లో

Siva Kodati |  
Published : Jun 23, 2021, 07:36 PM ISTUpdated : Jun 23, 2021, 07:38 PM IST
ముగిసిన పాలక మండలి గడువు: టీటీడీ పాలన ఇక స్పెసిఫైడ్ అథారిటీ కనుసన్నల్లో

సారాంశం

టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని నియమించింది ఏపీ ప్రభుత్వం. పాలకమండలి గడువు ఈ నెల 21తో ముగిసిన నేపథ్యంలో బోర్డు నిర్వహణ నిమిత్తం స్పెసిఫైడ్ అథారిటీని నియమించింది. కొత్త పాలక మండలి ఏర్పాటయ్యే వరకు స్పెసిఫైడ్ అథారిటీ పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని నియమించింది ఏపీ ప్రభుత్వం. పాలకమండలి గడువు ఈ నెల 21తో ముగిసిన నేపథ్యంలో బోర్డు నిర్వహణ నిమిత్తం స్పెసిఫైడ్ అథారిటీని నియమించింది. కొత్త పాలక మండలి ఏర్పాటయ్యే వరకు స్పెసిఫైడ్ అథారిటీ పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !