ముగిసిన పాలక మండలి గడువు: టీటీడీ పాలన ఇక స్పెసిఫైడ్ అథారిటీ కనుసన్నల్లో

By Siva KodatiFirst Published Jun 23, 2021, 7:36 PM IST
Highlights

టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని నియమించింది ఏపీ ప్రభుత్వం. పాలకమండలి గడువు ఈ నెల 21తో ముగిసిన నేపథ్యంలో బోర్డు నిర్వహణ నిమిత్తం స్పెసిఫైడ్ అథారిటీని నియమించింది. కొత్త పాలక మండలి ఏర్పాటయ్యే వరకు స్పెసిఫైడ్ అథారిటీ పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని నియమించింది ఏపీ ప్రభుత్వం. పాలకమండలి గడువు ఈ నెల 21తో ముగిసిన నేపథ్యంలో బోర్డు నిర్వహణ నిమిత్తం స్పెసిఫైడ్ అథారిటీని నియమించింది. కొత్త పాలక మండలి ఏర్పాటయ్యే వరకు స్పెసిఫైడ్ అథారిటీ పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

click me!