తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్...

Published : Sep 06, 2023, 08:21 AM IST
తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్...

సారాంశం

తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. దీంతో పాఠశాల యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. 

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం బుక్కరాయ సముద్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ముగ్గురు స్కూలు విద్యార్థులు అదృశ్యమయ్యారు. కేశవరెడ్డి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అదృశ్యం అవ్వడం కలకలంగా మారింది. ఈ విషయం తెలియడంతో పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఉపరితల ఆవర్తనంతో జతకట్టిన ద్రోణి... ఇక భయానక వర్షాలు, ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్
CM Chandrababu: సామాన్యుడిలా రైతులతో కలిసి ప్రకృతి సేద్యాన్ని పరిశీలించిన సీఎం | Asianet News Telugu