తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్...

Published : Sep 06, 2023, 08:21 AM IST
తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్...

సారాంశం

తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. దీంతో పాఠశాల యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. 

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం బుక్కరాయ సముద్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ముగ్గురు స్కూలు విద్యార్థులు అదృశ్యమయ్యారు. కేశవరెడ్డి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అదృశ్యం అవ్వడం కలకలంగా మారింది. ఈ విషయం తెలియడంతో పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?