ఇసుక రవాణాలో 67 మంది వైసీపీ నేతలు వీరే: టీడీపి జాబితా

Published : Nov 12, 2019, 06:17 PM ISTUpdated : Nov 12, 2019, 06:32 PM IST
ఇసుక రవాణాలో 67 మంది వైసీపీ నేతలు వీరే: టీడీపి జాబితా

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ఇసుక కృత్రిమ కొరత-అక్రమ రవాణాపై ఈ నెల 14న టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తోన్న నేపథ్యంలో.. ఇసుక రవాణా చేస్తున్న 67 మంది వైసీపీ నేతల జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ఇసుక కృత్రిమ కొరత-అక్రమ రవాణాపై ఈ నెల 14న టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తోన్న నేపథ్యంలో.. ఇసుక రవాణా చేస్తున్న 67 మంది వైసీపీ నేతల జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది.

వీరిలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వారి అనుచరులు ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు ధైర్యం, నిజాయితీ ఉంటే తక్షణమే 67 మందిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. 

ఆ 67 మంది వీరే:


 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Powerful Speech: పవన్ పవర్ ఫుల్ స్పీచ్ కి జన సైనికులకి పూనకాలే | Asianet News Telugu
గోదావరి గలగల కాదు.. కాలుష్యంతో విలవిల సమీక్ష సమావేశం లో పవన్ సీరియస్ | Asianet News Telugu