ఇసుక రవాణాలో 67 మంది వైసీపీ నేతలు వీరే: టీడీపి జాబితా

Published : Nov 12, 2019, 06:17 PM ISTUpdated : Nov 12, 2019, 06:32 PM IST
ఇసుక రవాణాలో 67 మంది వైసీపీ నేతలు వీరే: టీడీపి జాబితా

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ఇసుక కృత్రిమ కొరత-అక్రమ రవాణాపై ఈ నెల 14న టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తోన్న నేపథ్యంలో.. ఇసుక రవాణా చేస్తున్న 67 మంది వైసీపీ నేతల జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ఇసుక కృత్రిమ కొరత-అక్రమ రవాణాపై ఈ నెల 14న టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తోన్న నేపథ్యంలో.. ఇసుక రవాణా చేస్తున్న 67 మంది వైసీపీ నేతల జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది.

వీరిలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వారి అనుచరులు ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు ధైర్యం, నిజాయితీ ఉంటే తక్షణమే 67 మందిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. 

ఆ 67 మంది వీరే:


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే