టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. 34 మందికి చోటు..

Published : Mar 14, 2024, 01:41 PM ISTUpdated : Mar 14, 2024, 01:44 PM IST
టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. 34 మందికి చోటు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తన అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో 34 మంది అభ్యర్థులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో 34 మందికి చోటు కల్పించింది. టీటీడీ అధినేత చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఈ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. వారందరినీ ఆశీర్వదించాలని కోరారు. 

అభ్యర్థులు వీరే..

1. నరసన్నపేట- బొగ్గురమణమూర్తి

2.  గాజువాక-పల్లా శ్రీనివాసరావు

3. చోడవరం-కేఎస్‌ఎన్‌ఎస్ రాజు

4. మాడుగుల- పైల ప్రసాద్

5. ప్రతిపాడు-వరుపుల సత్యప్రభ

6. రామచంద్రాపురం - వాసంశెట్టి సుభాష్

7. రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి 

8.రంపచోడవం - మిర్యాల శిరీష

9. కొవ్వూరు - ముప్పిడి వెంకటేశ్వర రావు 

10. దెందులూరు - చింతమనేని ప్రభాకర్ 

11. గోపాలపురం - మద్దిపాటి వెంకట రాజు 

12. పెద్దకూరపాడు - భాష్యం ప్రవీణ్ 

13. గుంటూరు వెస్ట్ - పిడుగురాళ్ల మాధవి

14. గుంటూరు ఈస్ట్ - మహమ్మద్ నజీర్ 

15. గురజాల -  యరపతినేని శ్రీనివాస రావు 

16. కందుకూరు - ఇంటూరి నాగేశ్వర రావు 

17. మార్కాపురం - కందుల నారాయణ రెడ్డి 

18. గిద్దలూరు - అశోక్ రెడ్డి 

19. ఆత్మకూరు - ఆనం నారాయణ రెడ్డి 

20. కొవ్వూరు - వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి 

21. వెంకటగిరి - కురుగొండ్ల లక్ష్మి ప్రియ 

22. కమలాపురం - పుత్తా చైతన్య రెడ్డి 

23.ప్రొద్దుటూరు - వరదరాజుల రెడ్డి 

24. నందికొట్కూరు - గిత్తా జయసూర్య ఎస్పి

25. ఎమ్మిగనూరు - జయనాగేశ్వర రెడ్డి 

26.మంత్రాలయం - రాఘవేంద్ర రెడ్డి 

27.పుట్టపర్తి - పల్లె సింధూరా రెడ్డి 

28. కదిరి - కందికుంట యశోదా దేవి 

29. మదనపల్లి - షాజహాన్ భాషా

30. పుంగనూరు - చల్లా రామచంద్రా రెడ్డి (బాబు)

31. చంద్రగిరి - పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని)

32. శ్రీకాళహస్తి  - బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి 

33. సత్యవేడు - కోనేటి ఆదిమూలం 

34. పూతలపట్టు - డాక్టర్ కలికిరి మురళి మోహన్ 

PREV
click me!

Recommended Stories

అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ | CM Chandrababu Inaugurates Quantum Reference Facility
AP Food Commission Chitha Vijay Prathap:జగన్ మోహన్ రెడ్డి గారే ఇవన్నీ పెట్టారు | Asianet News Telugu