నంద్యాల్లో టీడీపీ నేతల ఆందోళన

Published : Aug 30, 2017, 06:32 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
నంద్యాల్లో టీడీపీ నేతల ఆందోళన

సారాంశం

నంద్యాల్లో టీడీపీ కౌన్సలర్లు ధర్నా. మున్సిపల్ హాల్ ఎదురుగా బైటాయించారు. ఛైర్ పర్సన్ సులోచన పదవి విరమణ చేయాలని డిమాండ్. 

నంద్యాల్లో టీడీపీ నేతలు ఆందోళ‌నకు దిగారు. నంద్యాల మున్సిపల్ కార్పోరేష‌న్ ఎదుట ధ‌ర్నా చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని ఆ పార్టీ కౌన్సిలర్లు బహిష్కరించారు. కార‌ణం టీడీపీ త‌రుపున గెలిచిన ఛైర్‌ప‌ర్స‌న్ సులోచ‌న‌ వైసీపీలోకి పిరాయించార‌ట‌. 

ఇదేవిష‌యంపై టీడీపీ కౌన్సిలర్ విజయకుమార్ మాట్లాడుతూ పార్టీని భ్రష్టుపట్టించిన సులోచ‌న త‌క్ష‌ణ‌మే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. ఆమె అవినీతిలో కోట్ల రూపాయ‌లు సంపాధించారని ఆయ‌న ఆరోపించారు. ఫోరం లేకుండా ఆమె సీట్లో కూర్చోవడం బాధాకరమని ఆయన అన్నారు.

 

మరిన్ని తాజా విశేషాల కోసం కింద క్లిక్ చేయండి  

జిమ్నాస్ట్ మేఘన రెడ్డికి సర్కారు సాయం

 

PREV
click me!

Recommended Stories

Visakha Express Women Incident: కదులుతున్న రైలులో ఘోరం మహిళపై ఏసీ కోచ్‌ బాయ్.. | Asianet News Telugu
vidadala rajini: రెడ్ బుక్.. బ్లడ్ బుక్‌గా మారింది లోకేశ్ పై రెచ్చిపోయిన విడదల రజిని| Asianet Telugu