భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో బీజేపీ, వైసీపీల మధ్య ఏం లేదని స్పష్టమైంది.. సునీల్ ధియోధర్ కీలక వ్యాఖ్యలు

Published : Apr 18, 2023, 03:01 PM IST
భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో బీజేపీ, వైసీపీల మధ్య ఏం లేదని స్పష్టమైంది.. సునీల్ ధియోధర్ కీలక వ్యాఖ్యలు

సారాంశం

బీజేపీ సీనియర్ నేత సునీల్ ధియోధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో బీజేపీకి, వైసీపీకి మధ్య ఏం లేదని స్పష్టమైందని అన్నారు. 

బీజేపీ సీనియర్ నేత సునీల్ ధియోధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై సునీల్ ధియోధర్ స్పందించారు. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో బీజేపీకి, వైసీపీకి మధ్య ఏం లేదని స్పష్టమైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ రౌడీ రాజ్యం  నడుపుతున్నారని విమర్శించారు. జగన్ అవినీతి పాలనపై బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్