కాకినాడ జిల్లా: ఆటోను ఢీకొన్న ప్రైవేట్ బస్సు .. ఆరుగురు మహిళలు దుర్మరణం

Siva Kodati |  
Published : May 14, 2023, 02:55 PM IST
కాకినాడ జిల్లా: ఆటోను ఢీకొన్న ప్రైవేట్ బస్సు .. ఆరుగురు మహిళలు దుర్మరణం

సారాంశం

కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ వద్ద ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తాళ్లరేవు బైపాస్ వద్ద ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన ఆరుగురు మహిళలే కావడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu