కాకినాడ జిల్లా: ఆటోను ఢీకొన్న ప్రైవేట్ బస్సు .. ఆరుగురు మహిళలు దుర్మరణం

Siva Kodati |  
Published : May 14, 2023, 02:55 PM IST
కాకినాడ జిల్లా: ఆటోను ఢీకొన్న ప్రైవేట్ బస్సు .. ఆరుగురు మహిళలు దుర్మరణం

సారాంశం

కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ వద్ద ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తాళ్లరేవు బైపాస్ వద్ద ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన ఆరుగురు మహిళలే కావడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎంటెక్ చదివి కలెక్టర్‌గా ఎదిగి.. ఏపీ కొత్త సీఎస్ సాయి ప్ర‌సాద్ నేప‌థ్యం ఏంటో తెలుసా.?
IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్