ఎన్టీఆర్ జిల్లాలో బోల్తా పడ్డ గరుఢ బస్సు.. 10మందికి తీవ్ర గాయాలు..

Published : Feb 22, 2023, 07:17 AM IST
ఎన్టీఆర్ జిల్లాలో బోల్తా పడ్డ గరుఢ బస్సు.. 10మందికి తీవ్ర గాయాలు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో ఆర్టీసీ గరుఢ బస్సు బోల్తా పడింది. 10మందికి తీవ్ర గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. 

ఎన్టీఆర్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో ఆర్టీసీ గరుఢ బస్సు బోల్తా పడింది. చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద పల్టీ కొట్టిన ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులున్నారు. 10మందికి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు. విజయవాడనుంచి హైదరాబాద్ వెల్తుండగా ఈ  ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

ఘనంగా ఉగాది పురస్కారాలు అందించిన సీఎం చంద్రబాబు | Ugadi Kalaratna Purashkaralu | Asianet News Telugu
ఈ ఏడాది జగన్ జాతకం ఎలా ఉందంటే | YS Jagan Attends Ugadi Panchanga Sravanam 2026 | Asianet News Telugu