ఎన్టీఆర్ జిల్లాలో బోల్తా పడ్డ గరుఢ బస్సు.. 10మందికి తీవ్ర గాయాలు..

Published : Feb 22, 2023, 07:17 AM IST
ఎన్టీఆర్ జిల్లాలో బోల్తా పడ్డ గరుఢ బస్సు.. 10మందికి తీవ్ర గాయాలు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో ఆర్టీసీ గరుఢ బస్సు బోల్తా పడింది. 10మందికి తీవ్ర గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. 

ఎన్టీఆర్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో ఆర్టీసీ గరుఢ బస్సు బోల్తా పడింది. చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద పల్టీ కొట్టిన ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులున్నారు. 10మందికి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు. విజయవాడనుంచి హైదరాబాద్ వెల్తుండగా ఈ  ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. మహా తుపానుగా మారుతోందా? ఈ ప్రాంతాలకు అలర్ట్
వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts