అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు దుర్మరణం

By Siva KodatiFirst Published Apr 12, 2019, 7:48 AM IST
Highlights

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం నల్లచెరువు మండలం ఎర్రగుంటపల్లి వద్ద జాతీయ రహదారిపై కంటైనర్-మినీ వ్యాన్ ఢీకొన్నాయి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం నల్లచెరువు మండలం ఎర్రగుంటపల్లి వద్ద జాతీయ రహదారిపై కంటైనర్-మినీ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవ్వగా.. 10 మందికి తీవ్రగాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 
 

click me!