అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు దుర్మరణం

Siva Kodati |  
Published : Apr 12, 2019, 07:48 AM IST
అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు దుర్మరణం

సారాంశం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం నల్లచెరువు మండలం ఎర్రగుంటపల్లి వద్ద జాతీయ రహదారిపై కంటైనర్-మినీ వ్యాన్ ఢీకొన్నాయి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం నల్లచెరువు మండలం ఎర్రగుంటపల్లి వద్ద జాతీయ రహదారిపై కంటైనర్-మినీ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవ్వగా.. 10 మందికి తీవ్రగాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Chandrababu, Lokesh కి వెంకన్న ప్రసాదం ఇచ్చిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ | Asianet News Telugu
నారావారిపల్లెలో CM Chandrababu Family గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు | Asianet News Telugu