అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు దుర్మరణం

Siva Kodati |  
Published : Apr 12, 2019, 07:48 AM IST
అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు దుర్మరణం

సారాంశం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం నల్లచెరువు మండలం ఎర్రగుంటపల్లి వద్ద జాతీయ రహదారిపై కంటైనర్-మినీ వ్యాన్ ఢీకొన్నాయి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం నల్లచెరువు మండలం ఎర్రగుంటపల్లి వద్ద జాతీయ రహదారిపై కంటైనర్-మినీ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవ్వగా.. 10 మందికి తీవ్రగాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే