
వైసీపీ అధినేత జగన్ రాజకీయ శైలిపై మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. “యూజ్ అండ్ కిల్” అనే విధానంతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పార్టీ నాయకులను ఉపయోగించుకుని తర్వాత పక్కన పెడుతున్నారని విమర్శించారు.