స్నేహితుడి గదిలో ఉరేసుకుని.. పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య...

Published : Jul 04, 2023, 12:24 PM IST
 స్నేహితుడి గదిలో ఉరేసుకుని.. పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య...

సారాంశం

స్నేహితుడి గదిలో ఉరేసుకుని పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అనంతపురంలో కలకలం రేపింది. 

అనంతపురం : ఏపీలోని అనంతపురంలో ఓ విషాద ఘటన వెలుగు చూసింది. ఓ పాలిటెక్నిక్ విద్యార్థి బలనర్మరణానికి పాల్పడ్డాడు. అనంతపురం పాలిటెక్నిక్ కాలేజీలో థార్డ్ ఇయర్ చదువుతున్న ఈశ్వర్ దత్తా అనే విద్యార్థి స్నేహితుడి గదిలో ఉరేసుకుని మృతి చెందాడు. ఇతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

లోకేష్ వల్లే విశాఖకు గూగుల్: CM Nara Chandrababu Naidu Speech | Asianet News Telugu
కుట్రలకు కుతంత్రాలకు కాలం చెల్లింది సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | TDP New Executive Committee