స్నేహితుడి గదిలో ఉరేసుకుని.. పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య...

Published : Jul 04, 2023, 12:24 PM IST
 స్నేహితుడి గదిలో ఉరేసుకుని.. పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య...

సారాంశం

స్నేహితుడి గదిలో ఉరేసుకుని పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అనంతపురంలో కలకలం రేపింది. 

అనంతపురం : ఏపీలోని అనంతపురంలో ఓ విషాద ఘటన వెలుగు చూసింది. ఓ పాలిటెక్నిక్ విద్యార్థి బలనర్మరణానికి పాల్పడ్డాడు. అనంతపురం పాలిటెక్నిక్ కాలేజీలో థార్డ్ ఇయర్ చదువుతున్న ఈశ్వర్ దత్తా అనే విద్యార్థి స్నేహితుడి గదిలో ఉరేసుకుని మృతి చెందాడు. ఇతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!