మధ్యవర్తులతో పావులు కదుపుతున్నారు: పవన్ సంచలన వ్యాఖ్యలు

sivanagaprasad kodati |  
Published : Jan 12, 2019, 09:25 AM IST
మధ్యవర్తులతో పావులు కదుపుతున్నారు: పవన్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

2019 ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. జనసేనకు సీట్లు రావంటూనే మనతో పొత్తు కోసం కొందరు ప్రయత్నిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. 

2019 ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. జనసేనకు సీట్లు రావంటూనే మనతో పొత్తు కోసం కొందరు ప్రయత్నిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు.

జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న జనసేనాని ఇవాళ కృష్ణాజిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అంతటా జనసేన బలంగా ఉందని , అందుకే మనతో పొత్తు కోసం వేరే వారితో ప్రయత్నాలు చేస్తున్నారని పవన్ వెల్లడించారు. 2014లో వ్యూహాత్మకంగానే తెలుగుదేశానికి మద్దతు ఇచ్చామని కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా దోపిడికీ పరిమితమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. 

PREV
click me!

Recommended Stories

Vishnu Kumar Raju Speech: వీటిపై ఇంత తక్కువ డబ్బు కేటాయించడం నేనెప్పుడూచూడలేదు | Asianet News Telugu
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు