రైలులో షార్ట్ సర్క్యూట్: ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లిన ప్రయాణికులు

Published : May 04, 2019, 12:40 PM ISTUpdated : May 04, 2019, 01:57 PM IST
రైలులో షార్ట్ సర్క్యూట్: ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లిన ప్రయాణికులు

సారాంశం

విద్యుత్ ప్రవాహంతో పలువులు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రయాణికులు విద్యుత్ షాక్ తో ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లారు. రైలు గుంటూరు నుంచి తెనాలి మీదుగా ఒంగోలు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

తెనాలి: గుంటూరు జిల్లా రేపల్లె ప్యాసెంజర్ రైలులో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంతో బోగీలకు విద్యుత్ ప్రవహించింది.

విద్యుత్ ప్రవాహంతో పలువులు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రయాణికులు విద్యుత్ షాక్ తో ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లారు. రైలు గుంటూరు నుంచి తెనాలి మీదుగా ఒంగోలు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

వేజెండ్ల రైల్వే స్టే,న్ లో ఆ ప్రమాదం జరిగింది. ప్రయాణికులు దిగుతుండగా కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్