మిసెస్ ఇండియా తెలంగాణగా... విజయవాడ మహిళ

Published : May 04, 2019, 11:30 AM IST
మిసెస్ ఇండియా తెలంగాణగా... విజయవాడ మహిళ

సారాంశం

మిసెస్ ఇండియా తెలంగాణగా విజయవాడకు చెందిన మహిళ విజయం సాధించింది. పెళ్లైన మహిళలకు ఈ పోటీ  నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న భావన విజయవాడకు చెందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు


మిసెస్ ఇండియా తెలంగాణగా విజయవాడకు చెందిన మహిళ విజయం సాధించింది. పెళ్లైన మహిళలకు ఈ పోటీ  నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న భావన విజయవాడకు చెందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 111 మంది మహిళలలో భావన మూడవ రన్నర్‌గా నిలిచి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. 

మిస్సెస్‌ ఇండియా పోటీలకు అర్హత సాధించారు. భావన కూచిపూడి నాట్యంలో పట్టభద్రురాలు. గౌరవ డాక్టరేట్‌తో పాటు 22 రాష్ట్ర, నేషనల్‌ అవార్డులు పొందారు. బాహుబలి చిత్రానికి కొరియోగ్రఫీ చేశారు. ఆమె పదేళ్లు టీవీ రిపోర్టర్‌గా పని చేశారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్