కూల్చివేతలు విజయ్ సాయి అనుచరుల పనే.. మళ్లీ కడతా..పల్లా ఫైర్, ఫిర్యాదు.. (వీడియో)

Published : Apr 27, 2021, 11:18 AM IST
కూల్చివేతలు విజయ్ సాయి అనుచరుల పనే.. మళ్లీ కడతా..పల్లా ఫైర్, ఫిర్యాదు..  (వీడియో)

సారాంశం

గాజువాక  మాజీ ఎమ్మల్యే పల్లా శ్రీనివసరావు తన భవనాన్ని కూల్చినవారిపై పోలిస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. 

గాజువాక  మాజీ ఎమ్మల్యే పల్లా శ్రీనివసరావు తన భవనాన్ని కూల్చినవారిపై పోలిస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. నిన్న విజయసాయి రెడ్డి సేవకులుగా  జీవీఎంసి కమిషనర్ సృజన , సిసిపి విద్యుల్లత , డిసిపి నరెంద్ర రెడ్డిలు.. కలిసి రాత్రిపూట కోవిద్ నిబందనలు ఉల్లంఘించి ఎటువంటి నోటిసులు ఇవ్వకుండా భవనాన్ని కూల్చారు. 

"

సోమవారం నుంచి ఏపీలో రాత్రి కర్ఫ్యూ అమల్లో వుంది అయిన అక్రమంగా నా భవనం లోపలి వచ్చి కూల్చి వేసారు. వీరి అందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకొవాలని,  న్యాయపరమైన పోరాటం చేస్తానని కుల్చిన చోటే మళ్లీ నిర్మాణం చేపడతానని పల్లా శ్రీనివాసరావు అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఒకేసారి 5 అల్పపీడనాల అటాక్.. ఈ ప్రాంతాల్లో తుపానులు, భారీ వర్షాలతో అల్లకల్లోలమే..!
ఈ రాష్ట్రాలకు అన్యాయం జరగదు..మహిళా రిజర్వేషన్ బిల్లు పై Chandrababu Reaction | Asianet News Telugu