తిరుపతి కోర్టు ఆవరణలో డాక్టర్‌పై నర్స్ యాసిడ్ దాడి

Published : Feb 07, 2019, 11:30 AM IST
తిరుపతి కోర్టు ఆవరణలో డాక్టర్‌పై నర్స్ యాసిడ్ దాడి

సారాంశం

తిరుపతి కోర్టు ఆవరణలో డాక్టర్‌ ఆదర్శ్‌రెడ్డిపై  ఓ మహిళ గురువారం నాడు యాసిడ్‌ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఆదర్శ్‌రెడ్డి తృటిలో తప్పించుకొన్నారు.  


తిరుపతి: తిరుపతి కోర్టు ఆవరణలో డాక్టర్‌ ఆదర్శ్‌రెడ్డిపై  ఓ మహిళ గురువారం నాడు యాసిడ్‌ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఆదర్శ్‌రెడ్డి తృటిలో తప్పించుకొన్నారు.

విడాకుల కేసులో డాక్టర్ ఆదర్శ్ రెడ్డి గురువారం నాడు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ సమయంలోనే డాక్టర్ ఆదర్శ్ రెడ్డి వద్ద నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ బురఖా వేసుకొని వచ్చి యాసిడ్‌తో దాడికి ప్రయత్నించింది.

అయితే ఈ ఘటనలో  డాక్టర్ ఆదర్శ్ రెడ్డి తృటిలో తప్పించుకొన్నాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకొంటానని డాక్టర్ మోసం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది.
 

PREV
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu