నెల్లిమర్ల జ్యూట్‌మిల్ల్ లాకౌట్.. రోడ్డునపడ్డ వేలాది కార్మికులు

sivanagaprasad kodati |  
Published : Jan 10, 2019, 09:30 AM IST
నెల్లిమర్ల జ్యూట్‌మిల్ల్ లాకౌట్.. రోడ్డునపడ్డ వేలాది కార్మికులు

సారాంశం

విజయనగరం జిల్లాలో ప్రఖ్యాత నెల్లిమర్ల జ్యూట్‌మిల్లు లాకౌటైంది. తెల్లవారుజామున 4 గంటలకు మిల్లు యజమాన్యం లాకౌట్‌ను ప్రకటించింది. లాకౌట్ కారణంగా ఫ్యాక్టరీలో విధులు నిర్వర్తిస్తున్న 3 వేలమంది పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డున పడ్డారు. 

విజయనగరం జిల్లాలో ప్రఖ్యాత నెల్లిమర్ల జ్యూట్‌మిల్లు లాకౌటైంది. తెల్లవారుజామున 4 గంటలకు మిల్లు యజమాన్యం లాకౌట్‌ను ప్రకటించింది. లాకౌట్ కారణంగా ఫ్యాక్టరీలో విధులు నిర్వర్తిస్తున్న 3 వేలమంది పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కార్మికులు లాకౌట్‌కు వ్యతిరేకంగా మిల్లు ఎదుట ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి కార్మిక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎంటెక్ చదివి కలెక్టర్‌గా ఎదిగి.. ఏపీ కొత్త సీఎస్ సాయి ప్ర‌సాద్ నేప‌థ్యం ఏంటో తెలుసా.?
IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్