సింహాచలం అప్పన్న సన్నిధిలో ముఖ్యమంత్రి

Published : Feb 05, 2022, 03:06 PM IST
సింహాచలం అప్పన్న సన్నిధిలో ముఖ్యమంత్రి

సారాంశం

సింహాచలంలో నరసింహస్వామిని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సింహాచలం దేవస్థానం రూ. 5.9 కోట్లతో ఏర్పాటు చేసిన సోలార్‌ పవర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. ఘాట్‌రోడ్డును కూడా ఆయన ప్రారంభించారు. కల్యాణమండపం, వసతి గృహసముదాయానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

సింహాచలంలో నరసింహస్వామిని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సింహాచలం దేవస్థానం రూ. 5.9 కోట్లతో ఏర్పాటు చేసిన సోలార్‌ పవర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. ఘాట్‌రోడ్డును కూడా ఆయన ప్రారంభించారు. కల్యాణమండపం, వసతి గృహసముదాయానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

lenici

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎంటెక్ చదివి కలెక్టర్‌గా ఎదిగి.. ఏపీ కొత్త సీఎస్ సాయి ప్ర‌సాద్ నేప‌థ్యం ఏంటో తెలుసా.?
IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్