సింహాచలం అప్పన్న సన్నిధిలో ముఖ్యమంత్రి

Published : Feb 05, 2022, 03:06 PM IST
సింహాచలం అప్పన్న సన్నిధిలో ముఖ్యమంత్రి

సారాంశం

సింహాచలంలో నరసింహస్వామిని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సింహాచలం దేవస్థానం రూ. 5.9 కోట్లతో ఏర్పాటు చేసిన సోలార్‌ పవర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. ఘాట్‌రోడ్డును కూడా ఆయన ప్రారంభించారు. కల్యాణమండపం, వసతి గృహసముదాయానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

సింహాచలంలో నరసింహస్వామిని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సింహాచలం దేవస్థానం రూ. 5.9 కోట్లతో ఏర్పాటు చేసిన సోలార్‌ పవర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. ఘాట్‌రోడ్డును కూడా ఆయన ప్రారంభించారు. కల్యాణమండపం, వసతి గృహసముదాయానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

lenici

PREV
click me!

Recommended Stories

Smart Kitchen Project for Schools | CM Appreciates Kadapa District Collector | Asianet News Telugu
Roop Kumar Yadav Serious Comments Anil Kumar Yadav | Nellore Political Heat | Asianet News Telugu