శ్రీవారికి భారీ విరాళం ఇచ్చిన ముఖేశ్ అంబానీ

Published : Sep 04, 2018, 09:03 AM ISTUpdated : Sep 09, 2018, 12:38 PM IST
శ్రీవారికి భారీ విరాళం ఇచ్చిన ముఖేశ్ అంబానీ

సారాంశం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై తనకున్న భక్తిని మరోసారి చాటుకున్నారు. ఈ రోజు ఆయన రూ. 1,11,11,111 మొత్తాన్ని శ్రీవారికి సమర్పించారు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై తనకున్న భక్తిని మరోసారి చాటుకున్నారు. ఈ రోజు ఆయన రూ. 1,11,11,111 మొత్తాన్ని శ్రీవారికి సమర్పించారు. ఈ మొత్తాన్ని శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు విరాళంగా అందిస్తున్నామని.. ప్రాణాపాయంలో ఉన్న వారి విలువైన ప్రాణాలు కాపాడాలని ఆయన తెలిపారు. ఈ విరాళాన్ని  కంపెనీ ప్రతినిధి ద్వారా ముఖేశ్ టీటీడీకీ  అందించారు. 

PREV
click me!

Recommended Stories

300 ఎక‌రాల్లో, రూ. 8,175 కోట్ల పెట్టుబ‌డి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఈ గ్రామం రూపు రేఖ‌లు మార‌డం ఖాయం
Chandrababu Launches Anna Canteen: అన్న క్యాంటీన్’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu