నాలుగేళ్ల బిడ్డకు ఉరేసి .. తాను గొంతు కోసుకుని , బెజవాడలో వివాహిత ఘాతుకం

Siva Kodati |  
Published : Sep 28, 2023, 09:16 PM IST
నాలుగేళ్ల బిడ్డకు ఉరేసి .. తాను గొంతు కోసుకుని , బెజవాడలో  వివాహిత ఘాతుకం

సారాంశం

విజయవాడ నగర శివార్లలోని ప్రసాదంపాడులో దారుణం జరిగింది. బిడ్డకు ఉరేసి చంపి ఓ తల్లి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 

విజయవాడ నగర శివార్లలోని ప్రసాదంపాడులో దారుణం జరిగింది. నాలుగేళ్ల బిడ్డను కేబుల్ వైరుతో హతమార్చిన తల్లి అనంతరం కత్తితో గొంతు కోసుకుని తానూ ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కుమార్తె అనారోగ్యం కారణంగా ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు