నాలుగేళ్ల బిడ్డకు ఉరేసి .. తాను గొంతు కోసుకుని , బెజవాడలో వివాహిత ఘాతుకం

Siva Kodati |  
Published : Sep 28, 2023, 09:16 PM IST
నాలుగేళ్ల బిడ్డకు ఉరేసి .. తాను గొంతు కోసుకుని , బెజవాడలో  వివాహిత ఘాతుకం

సారాంశం

విజయవాడ నగర శివార్లలోని ప్రసాదంపాడులో దారుణం జరిగింది. బిడ్డకు ఉరేసి చంపి ఓ తల్లి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 

విజయవాడ నగర శివార్లలోని ప్రసాదంపాడులో దారుణం జరిగింది. నాలుగేళ్ల బిడ్డను కేబుల్ వైరుతో హతమార్చిన తల్లి అనంతరం కత్తితో గొంతు కోసుకుని తానూ ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కుమార్తె అనారోగ్యం కారణంగా ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?
IMD Rain Alert : అల్పపీడనానికి తోడైన ఉపరితల ద్రోణి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే