విజయవాడకు చేరుకొన్న మోడీ

Published : Feb 10, 2019, 10:48 AM ISTUpdated : Feb 10, 2019, 01:01 PM IST
విజయవాడకు చేరుకొన్న మోడీ

సారాంశం

గుంటూరులో  జరిగే బీజేపీ సభలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు ఉదయం విజయవాడకు చేరుకొన్నారు. మోడీకి ఏపీ బీజేపీ నేతలు  ఘనంగా స్వాగతం పలికారు. 

గన్నవరం: గుంటూరులో  జరిగే బీజేపీ సభలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు ఉదయం విజయవాడకు చేరుకొన్నారు. మోడీకి ఏపీ బీజేపీ నేతలు  ఘనంగా స్వాగతం పలికారు. 

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఎయిరిండియాకు చెందిన ప్రత్యేక విమానంలో మోడీ విజయవాడకు చేరుకొన్నారు. గుంటూరులో జరిగే ఎన్నికల సభలో మోడీ పాల్గొంటారు.

మోడీ పర్యటనను పురస్కరించకొని రెండు రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్  మోడీకి స్వాగతం పలికారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున  కూడ ఏ ఒక్కరూ కూడ హాజరుకాలేదు. 

మోడీని మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు స్వాగతం పలికారు.గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు అనుమతి లభించలేదు. 

PREV
click me!

Recommended Stories

Seediri Appalaraju Pressmeet: కూటమిపై మండిపడ్డసీదిరి అప్పలరాజు | Asianet News Telugu
ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీ, నన్నయ్య యూనివర్సిటీని సందర్శించిన Minister Nara Lokesh Asianet News Telugu