మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్: కేసు నమోదు

Published : Jul 02, 2019, 12:52 PM IST
మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్: కేసు నమోదు

సారాంశం

విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని హర్డ్‌పేటలో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు గ్యాంగ్‌‌రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.   

విజయవాడ: విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని హర్డ్‌పేటలో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు గ్యాంగ్‌‌రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  గత మాసంలోనే విజయవాడలో ఓ వృద్దురాలిపై దుండగులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. అత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని  బాధిత కుటుంబం కోరుతోంది.


 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు