ప్రకాశం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం..

Published : Jun 18, 2022, 12:26 PM IST
ప్రకాశం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం..

సారాంశం

ప్రకాశం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకన్నాయి. శనివారం జిల్లాలోని మాదిరెడ్డిపాలెం, చల్లగిరిలో భూమి కంపించింది. 

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకన్నాయి. శనివారం జిల్లాలోని మాదిరెడ్డిపాలెం, చల్లగిరిలో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి పరగులు తీశారు. దాదాపు ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇక, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్తును మార్చే ప్రాజెక్ట్‌.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారం మైనింగ్
Pemmasani Speech: రజతోత్సవ కార్యక్రమంలోపెమ్మసాని అదిరిపోయే స్పీచ్ | Cancer Hospital Silver Jubilee