గుంటూరు: బొంతపాడు వద్ద వ్యక్తి దారుణ హత్య.. ముళ్లపొదల్లో మృతదేహం

Siva Kodati |  
Published : Aug 29, 2021, 07:46 PM IST
గుంటూరు: బొంతపాడు వద్ద వ్యక్తి దారుణ హత్య.. ముళ్లపొదల్లో మృతదేహం

సారాంశం

గుంటూరు నగర శివారులోని బొంతపాడు గ్రామం వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ముళ్లపొదల్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు

గుంటూరు నగర శివారులోని బొంతపాడు గ్రామం వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ముళ్లపొదల్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని రుద్రా చారిటబుల్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు. ఈ క్రమంలో మృతుడు ఎవరు.. ఇక్కడే హత్య చేశారా.. లేక వేరేచోట హతమార్చి మృతదేహాన్ని ఇక్కడ పడేశారా అన్న కోణంలో విచారిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?