గుంటూరు: బొంతపాడు వద్ద వ్యక్తి దారుణ హత్య.. ముళ్లపొదల్లో మృతదేహం

Siva Kodati |  
Published : Aug 29, 2021, 07:46 PM IST
గుంటూరు: బొంతపాడు వద్ద వ్యక్తి దారుణ హత్య.. ముళ్లపొదల్లో మృతదేహం

సారాంశం

గుంటూరు నగర శివారులోని బొంతపాడు గ్రామం వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ముళ్లపొదల్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు

గుంటూరు నగర శివారులోని బొంతపాడు గ్రామం వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ముళ్లపొదల్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని రుద్రా చారిటబుల్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు. ఈ క్రమంలో మృతుడు ఎవరు.. ఇక్కడే హత్య చేశారా.. లేక వేరేచోట హతమార్చి మృతదేహాన్ని ఇక్కడ పడేశారా అన్న కోణంలో విచారిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu