ఉద్యోగాల పేరుతో చీటింగ్.. కేసు పెట్టడంతో పరార్, తిరుపతి అడవుల్లో హోంగార్డ్ సూసైడ్ నోట్

By Siva KodatiFirst Published Jul 26, 2022, 6:39 PM IST
Highlights

ఉద్యోగాల పేరుతో హోంగార్డ్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుల నుంచి రూ.30 లక్షలు వసూలు చేశాడు చంద్రభాను అనే హోంగార్డ్. చీటింగ్ కేసు పెట్టడంతో గత నెల 23 నుంచి అతను పరారీలో వున్నాడు. శ్రీవారి పాదాలు అటవీ ప్రాంతంలో హోంగార్డ్ చంద్రభాను యూనిఫాంతో పాటు సూసైడ్ నోట్ లభ్యం కావడంతో బాధితులు , పోలీసుల్లో కలకలం రేపుతోంది

ఉద్యోగాల పేరుతో హోంగార్డ్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుల నుంచి రూ.30 లక్షలు వసూలు చేశాడు చంద్రభాను అనే హోంగార్డ్. ఇతని స్వగ్రామం నెల్లూరు జిల్లా ఉదయగిరిగా తెలుస్తోంది. చీటింగ్ కేసు పెట్టడంతో గత నెల 23 నుంచి అతను పరారీలో వున్నాడు. శ్రీవారి పాదాలు అటవీ ప్రాంతంలో హోంగార్డ్ చంద్రభాను యూనిఫాంతో పాటు సూసైడ్ నోట్ లభ్యం కావడంతో బాధితులు , పోలీసుల్లో కలకలం రేపుతోంది. దీంతో శ్రీవారి పాదాల ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

click me!