రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. బోడె ప్రసాద్‌పై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం

Published : Sep 18, 2018, 12:30 PM ISTUpdated : Sep 19, 2018, 09:29 AM IST
రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. బోడె ప్రసాద్‌పై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం

సారాంశం

వైసీపీ మహిళా నేత, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌‌పై కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 

వైసీపీ మహిళా నేత, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌‌పై కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

తనపై పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజా హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌తో పాటు వీడియో ఫుటేజ్‌ను న్యాయస్థానానికి సమర్పించారు. దీనిని పరిశీలించిన కోర్టు బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 

అనుచిత వ్యాఖ్యలు: బోడె ప్రసాద్ పై రోజా ఫిర్యాదు
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!