ప్రభ్వుత్వాసుపత్రిలో.. కరోనా టెస్ట్ చేయాలంటే రూ.200 ఇవ్వాల్సిందే... (వీడియో)

Published : Apr 28, 2021, 11:00 AM ISTUpdated : Apr 28, 2021, 11:01 AM IST
ప్రభ్వుత్వాసుపత్రిలో.. కరోనా టెస్ట్ చేయాలంటే రూ.200 ఇవ్వాల్సిందే... (వీడియో)

సారాంశం

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం లింగంగుంట్లలో ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది జనాల్ని యదేచ్ఛగా దోచుకుంటున్నారు. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ టెస్టులు, టీకాలు అందరికీ ఉచితం అని ప్రకటించిన సంగతి తెలిసిందే.

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం లింగంగుంట్లలో ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది జనాల్ని యదేచ్ఛగా దోచుకుంటున్నారు. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ టెస్టులు, టీకాలు అందరికీ ఉచితం అని ప్రకటించిన సంగతి తెలిసిందే.

"

మరోవైపు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది టెస్టుకు రూ.200 వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఓ యువకుడు కరోనా అనుమానంతో టెస్టుుకు వెళ్లగా నెం. ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని అడగడంతో.. ఆ యువకుడు అతనికి డబ్బులు ఇచ్చి..సిబ్బంది అక్రమ వసూళ్లపై వీడియో తీసి,. సామాజిక మద్యమాలలో పోస్ట్ చేశారు. 

నరసరావుపేట మండలం ఇక్కుర్రుకు చెందిన ఈ  యువకుడు తను, తన అన్నకరోనాటెస్టులు చేయించుకోవడానికి రూ. 400 ఇచ్చామని చెప్పుకొచ్చాడు.  

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu