ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య..

Published : Feb 13, 2023, 12:17 PM IST
 ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య..

సారాంశం

వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది.

వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. బాధిత విద్యార్థినిని అఖిలగా గుర్తించారు. అఖిల స్వస్థలం అన్నమయ్య జిల్లాలోని రాయచోటి. అఖిల ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ చివరి ఏడాది చదువుతుంది. అయితే అఖిల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Kadapa Steel Plant: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మ‌రో ముంద‌డుగు.. 3,500 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడి
Nara Lokesh Emotional: చిన్నప్పుడే నాన్న చనిపోయారు..ఈ విద్యార్థిని కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు