ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య..

Published : Feb 13, 2023, 12:17 PM IST
 ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య..

సారాంశం

వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది.

వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. బాధిత విద్యార్థినిని అఖిలగా గుర్తించారు. అఖిల స్వస్థలం అన్నమయ్య జిల్లాలోని రాయచోటి. అఖిల ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ చివరి ఏడాది చదువుతుంది. అయితే అఖిల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Super Speech: మీచేతఅప్పుడే జేజేలు కొట్టించుకుంటా | Janasena Party | Asianet News Telugu
Chandra Sekhar Pemmasani About Komati Jayaram Representative for North America | Asianet News Telugu