కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. పలువురు కార్మికులకు అస్వస్థత

Siva Kodati |  
Published : Jul 06, 2021, 09:14 PM IST
కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. పలువురు కార్మికులకు అస్వస్థత

సారాంశం

కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టించింది. మంగళవారం స్థానిక ముత్యాల కెమికల్ ఫ్యాక్టరీలో విష వాయువు లీకైంది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులకు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది, యాజమాన్యం వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టించింది. మంగళవారం స్థానిక ముత్యాల కెమికల్ ఫ్యాక్టరీలో విష వాయువు లీకైంది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులకు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది, యాజమాన్యం వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

మార్కాపురం ప్రమాదంపై మంత్రుల ప్రెస్ మీట్ | Markapuram Bus Incident | Asianet News Telugu
అసెంబ్లీ లో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Powerful Speech in Assembly