నెల్లూరు : జాతీయ రహదారిపై కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి

Siva Kodati |  
Published : Dec 20, 2022, 03:07 PM IST
నెల్లూరు : జాతీయ రహదారిపై కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి

సారాంశం

నెల్లూరు జిల్లా మోచర్ల వద్ద జాతీయ రహదారి పనులు చేస్తున్న కార్మికులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు 

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మోచర్ల వద్ద జాతీయ రహదారి పనులు చేస్తున్న కార్మికులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా... ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే