నెల్లూరు : జాతీయ రహదారిపై కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి

Siva Kodati |  
Published : Dec 20, 2022, 03:07 PM IST
నెల్లూరు : జాతీయ రహదారిపై కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి

సారాంశం

నెల్లూరు జిల్లా మోచర్ల వద్ద జాతీయ రహదారి పనులు చేస్తున్న కార్మికులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు 

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మోచర్ల వద్ద జాతీయ రహదారి పనులు చేస్తున్న కార్మికులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా... ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

PMMVY Scheme : తెలుగు మహిళలకు బంపరాఫర్.. ప్రభుత్వమే ఫ్రీగా రూ.6,000 అకౌంట్లో వేసే సూపర్ స్కీమ్
Heavy Rain Alert : తెలుగు ప్రజలారా కాస్కొండి.. ఇక భారీ వర్షాలు షురూ, ఈ జిల్లాలకు అలర్ట్ జారీ