నెల్లూరు : జాతీయ రహదారిపై కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి

Siva Kodati |  
Published : Dec 20, 2022, 03:07 PM IST
నెల్లూరు : జాతీయ రహదారిపై కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి

సారాంశం

నెల్లూరు జిల్లా మోచర్ల వద్ద జాతీయ రహదారి పనులు చేస్తున్న కార్మికులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు 

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మోచర్ల వద్ద జాతీయ రహదారి పనులు చేస్తున్న కార్మికులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా... ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీలక నిర్ణ‌యం.. రాష్ట్ర‌వ్యాప్తంగా సంజీవ‌ని ప్రాజెక్టు
School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే