నలుగరు మయన్మార్ దేశస్థుల అరెస్ట్

Published : Aug 14, 2018, 01:20 PM ISTUpdated : Sep 09, 2018, 11:36 AM IST
నలుగరు మయన్మార్ దేశస్థుల అరెస్ట్

సారాంశం

హైదరాబాద్ లో శరణార్థులుగా వలస వచ్చిన మయన్మార్ దేశానికి చెందిన నలుగురుని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాలాపూర్: 
హైదరాబాద్ లో శరణార్థులుగా వలస వచ్చిన మయన్మార్ దేశానికి చెందిన నలుగురుని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి శరణార్థులకు తప్పుడు ధృవపత్రావలతో ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు ఏర్పాటు చేశాడు. 

నకిలీ పత్రాలను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో స్థానికుడితో పాటు ముగ్గురు మయన్మార్ దేశానికి చెందిన యువకులతోపాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు పత్రాలు సమర్పించిన నిందితడిపై వివిధ సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.  

PREV
click me!

Recommended Stories

Vizag Steel Plant Incident: విశాఖ ఉక్కు కర్మాగారం ఘోర విషాదం వెనుక వొళ్ళు గగురుపుట్టే నిజాలు
IMD Rain Alert : ఏపీలో 7, తెలంగాణలో 7 జిల్లాలకు హైఅలర్ట్.. భారీ నుండి అతిభారీ వర్షాలతో అల్లకల్లోలమే