కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు దుర్మరణం

Published : Mar 02, 2022, 01:18 PM ISTUpdated : Mar 02, 2022, 02:19 PM IST
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు దుర్మరణం

సారాంశం

కడప జిల్లా సీకేదిన్నె మండలం మద్దిమడుగులో బుధవారం నాడు రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఇంటి వద్ద కూర్చొన్న వారిపై వ్యాన్ దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంబవించింది. 

కడప: Kadapa జిల్లా సీకేదిన్నె మండలం Maddimaduguలో బుధవారం నాడు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో Four మరణించారు.  ఇంటి వద్ద కూర్చున్న వారిపై అతి వేగంగా వ్చిన వ్యాన్  ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు., ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు. దేవి, అమ్ములు, కొండయ్య, లక్ష్మీదేవిలు ఈ ప్రమాదంలో మరణించారు. 

PREV
click me!

Recommended Stories

Markapuram Bus Accident : ప్రమాదమని తెలిసినా..మార్కాపురం బస్సుఘటనలో తప్పెవరిది?| Asianet News Telugu
Markapuram Bus Accident:మార్కాపురంలో ఘోర ప్రమాదం | Chandrababau | Pawan Kalyan | Asianet News Telugu