కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు దుర్మరణం

Published : Mar 02, 2022, 01:18 PM ISTUpdated : Mar 02, 2022, 02:19 PM IST
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు దుర్మరణం

సారాంశం

కడప జిల్లా సీకేదిన్నె మండలం మద్దిమడుగులో బుధవారం నాడు రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఇంటి వద్ద కూర్చొన్న వారిపై వ్యాన్ దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంబవించింది. 

కడప: Kadapa జిల్లా సీకేదిన్నె మండలం Maddimaduguలో బుధవారం నాడు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో Four మరణించారు.  ఇంటి వద్ద కూర్చున్న వారిపై అతి వేగంగా వ్చిన వ్యాన్  ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు., ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు. దేవి, అమ్ములు, కొండయ్య, లక్ష్మీదేవిలు ఈ ప్రమాదంలో మరణించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్