కర్నూలులో ఘోర అగ్నిప్రమాదం: 2 వేల టన్నుల గడ్డి దగ్ధం, మంటల్లో చిన్నారి సజీవ దహనం..?

Siva Kodati |  
Published : Feb 16, 2022, 04:51 PM IST
కర్నూలులో ఘోర అగ్నిప్రమాదం: 2 వేల టన్నుల గడ్డి దగ్ధం, మంటల్లో చిన్నారి సజీవ దహనం..?

సారాంశం

కర్నూలు జిల్లా (kurnool district ) ఓర్వకల్లులో (orvakal) అగ్ని ప్రమాదం (fire accident) జరిగింది. మష్రూమ్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో దాదాపు 2 వేల టన్నుల వరి గడ్డి దగ్ధమైంది. అయితే మునీరా అనే చిన్నారి ప్రమాదంలో సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది.

కర్నూలు జిల్లా (kurnool district ) ఓర్వకల్లులో (orvakal) అగ్ని ప్రమాదం (fire accident) జరిగింది. మష్రూమ్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో దాదాపు 2 వేల టన్నుల వరి గడ్డి దగ్ధమైంది. అయితే మునీరా అనే చిన్నారి ప్రమాదంలో సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. పాప ఆచూకీ కోసం గడ్డి, బూడిదలో జేసీబీ సాయంతో గాలిస్తున్నారు. మూడు , ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి | Asianet News Telugu
Jogi Ramesh Serious:ఆమాటలు వెనక్కుతీసుకోపోతే..రాధాకృష్ణకు బుద్ది చెప్పేతీరుతాం | Asianet News Telugu