జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

Siva Kodati |  
Published : Jan 28, 2020, 07:38 PM IST
జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

సారాంశం

జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలులో తుని దగ్గర సీ3 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు చైన్ లాగి కిందకు పరుగులు తీశారు. 

జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలులో తుని దగ్గర సీ3 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు చైన్ లాగి కిందకు పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది అప్రమత్తమై, ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాజెక్ట్ ఆరోగ్య భరోసా.. మీనాక్షి ఎన‌ర్జీ ఉచిత వైద్య శిబిరం
ప్రతీ బాధిత కుటుంబానికి కోటి ఇవ్వాలి జగన్ డిమాండ్| YS Jagan Visits Visakhapatnam to Console Families