అంతర్వేది ఆలయంలో భారీ అగ్నిప్రమాదం...కాలిబూడిదైన స్వామివారి రథం (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 6, 2020, 9:45 AM IST
Highlights

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలోని స్వామివారి ఊరేంగించే రథం మంటల్లో కాలిపోయింది. 

ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలోని స్వామివారి ఊరేంగించే రథం ఈ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. అర్ధరాత్రి 3గంటల సమయంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అయితే రథం దగ్దం మినహా ఎలాంటి నష్టం జరగలేదు. ఈ అగ్ని ప్రమాదం ఎలా సంబవించిందన్న దానిపై స్థానికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

వీడియో

"

click me!