క్వారీ వివాదం: కత్తులతో ఇరు వర్గాల దాడులు.. పల్నాడులో ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Sep 10, 2020, 08:12 PM IST
క్వారీ వివాదం: కత్తులతో ఇరు వర్గాల దాడులు.. పల్నాడులో ఉద్రిక్తత

సారాంశం

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. దాచేపల్లిలోని ముగ్గురాయి క్వారీ వివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక వర్గానికి చెందిన వ్యక్తులు నలుగురిని కత్తితో పొడిచారు.

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. దాచేపల్లిలోని ముగ్గురాయి క్వారీ వివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక వర్గానికి చెందిన వ్యక్తులు నలుగురిని కత్తితో పొడిచారు.

ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన వారిని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వద్ద వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Minister Nadendla Manohar: చుక్క నెయ్యి కూడా లేదు వైసీపీ పై నాదెండ్ల ఫైర్| Asianet News Telugu
Jagan-Vijay: పెళ్లి వేడుకలో వైఎస్‌ జగన్‌, దళపతి విజయ్‌ సందడి.. సూర్య, కార్తీలతో ఆత్మీయ ఆలింగనం.. ఫోటోలు వైరల్‌