భార్యపై అనుమానంతో.. కొడుకును నీటి తొట్టెలో వేసి, కూతురు గొంతు కోసి.. తండ్రి దారుణహత్య

sivanagaprasad kodati |  
Published : Oct 08, 2018, 08:12 AM ISTUpdated : Oct 08, 2018, 08:16 AM IST
భార్యపై అనుమానంతో.. కొడుకును నీటి తొట్టెలో వేసి, కూతురు గొంతు కోసి.. తండ్రి దారుణహత్య

సారాంశం

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో కన్నబిడ్డలను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. జూపాడు బంగ్లాకు చెందిన ధనోజిరావుకు భార్యపై అనుమానంతో ఆమెను తరచూ వేధిస్తూ ఉండేవాడు. 

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో కన్నబిడ్డలను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. జూపాడు బంగ్లాకు చెందిన ధనోజిరావుకు భార్యపై అనుమానంతో ఆమెను తరచూ వేధిస్తూ ఉండేవాడు.

వీరికి కొడుకు మధు, కూతురు లిఖిత ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం పిల్లలు నిద్రపోతుండగా.. కొడుకును సమీపంలోని నీటి తొట్టెలో వేసి హతమార్చాడు. అనంతరం కూతురు గొంతు కోసి హత్య చేశాడు. ప్రస్తుతం పోలీసులు అదుపులో నిందితుడు ఉన్నాడు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Free Bus: విద్యార్థుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. ఆ రోజు ఆర్టీసీ బ‌స్సులో ఉచిత ప్ర‌యాణం
Vemireddy Prashanthi Reddy Fires On Gudiwada Amarnath | Asianet News Telugu