భార్యపై అనుమానంతో.. కొడుకును నీటి తొట్టెలో వేసి, కూతురు గొంతు కోసి.. తండ్రి దారుణహత్య

sivanagaprasad kodati |  
Published : Oct 08, 2018, 08:12 AM ISTUpdated : Oct 08, 2018, 08:16 AM IST
భార్యపై అనుమానంతో.. కొడుకును నీటి తొట్టెలో వేసి, కూతురు గొంతు కోసి.. తండ్రి దారుణహత్య

సారాంశం

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో కన్నబిడ్డలను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. జూపాడు బంగ్లాకు చెందిన ధనోజిరావుకు భార్యపై అనుమానంతో ఆమెను తరచూ వేధిస్తూ ఉండేవాడు. 

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో కన్నబిడ్డలను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. జూపాడు బంగ్లాకు చెందిన ధనోజిరావుకు భార్యపై అనుమానంతో ఆమెను తరచూ వేధిస్తూ ఉండేవాడు.

వీరికి కొడుకు మధు, కూతురు లిఖిత ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం పిల్లలు నిద్రపోతుండగా.. కొడుకును సమీపంలోని నీటి తొట్టెలో వేసి హతమార్చాడు. అనంతరం కూతురు గొంతు కోసి హత్య చేశాడు. ప్రస్తుతం పోలీసులు అదుపులో నిందితుడు ఉన్నాడు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు