మంత్రికి గాయాలు

Published : Jan 11, 2018, 10:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
మంత్రికి గాయాలు

సారాంశం

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ కు గాయాలయ్యాయి

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ కు గాయాలయ్యాయి. అనంతపురంలో జన్మభూమి పర్యటన ముగించుకుని కొవ్వూరుకు తిరిగిస్తుండగా హటాత్తుగా కారు ప్రమాదానికి గురైంది. మంత్రి కాన్వాయ్ లోని వాహనాలను ఎదురుగా వేగంగా వచ్చిన ఓ స్విఫ్ట్ డిజైర్ కారు వచ్చి బలంగా ఢీ కొన్నది.  దాంతో ఎస్కార్ట్ వాహనమే కాకుండా మంత్రి కారు కూడా బాగా దెబ్బతిన్నది. మంత్రికి కూడా గాయాలయ్యాయి. అయితే ఏ పాటి గాయాలయ్యాయో స్పష్టంగా తెలీలేదు. సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదు.కాకపోతే ఎదురుగా ా  వచ్చి కాన్వాయ్ ను ఢీ కొన్న కారులోని వ్యక్తులు మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

50 ఏళ్లు నిండిన వారికి పెన్ష‌న్లు.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ప్ర‌భుత్వం, ఎవ‌రైనా డ‌బ్బులు అడిగితే
Andhra pradesh: పేద‌ల‌కు ప‌ట్టాభిషేకం.. 28,445 కుటుంబాల‌కు ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ