తిత్లీ తుపాను బాధితులకు విద్యుత్ శాఖ ఊరట

Published : Oct 18, 2018, 03:44 PM ISTUpdated : Oct 18, 2018, 03:47 PM IST
తిత్లీ తుపాను బాధితులకు విద్యుత్ శాఖ ఊరట

సారాంశం

తిత్లీ తుఫాన్‌తో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు విద్యుత్‌శాఖ ఊర‌ట‌ ఇచ్చింది. 

తిత్లీ తుఫాన్‌తో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు విద్యుత్‌శాఖ ఊర‌ట‌ ఇచ్చింది. ఈ నెల చెల్లించాల్సిన క‌రెంటు ఛార్జీలు వ‌చ్చే నెలలో చెల్లించవచ్చని పేర్కొంది. ఎలాంటి అప‌రాధ రుసుం వ‌సూలు చేయరని చెప్పింది. తిత్లీ తుపానుతో క‌ష్టాల్లో ఉన్న ప్రజలపై భారం వేయవద్దని ఈపీడీసీఎల్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని జ‌గ‌న్ ఎందుకు కోరుకుంటున్నారు.? ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్
Cyclone Arnab : అర్నబ్ తుపాను లోడింగ్..? రాబోయే మూడ్రోజులు వర్ష బీభత్సమే, ఇక్కడ అల్లకల్లోలం తప్పదు