ఏపీ సీఈవో ద్వివేది బదిలీ: కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు

Siva Kodati |  
Published : Jun 13, 2019, 02:37 PM IST
ఏపీ సీఈవో ద్వివేది బదిలీ: కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ‌ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కె.విజయానంద్‌ను నియమించింది.

ఆంధ్రప్రదేశ్ ‌ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కె.విజయానంద్‌ను నియమించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఈవో ఆర్పీ సిసోడియాను కేంద్ర ఎన్నికల సంఘం ఆకస్మికంగా బదిలీ చేసి ఆ స్థానంలో ద్వివేదిని నియమించింది.  కాగా విజయానంద్ ప్రస్తుతం ఏపీ  జెన్‌కో సీఎండీగా ఉన్నారు.   

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఫిబ్రవరి, మార్చిలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. వీటిని మ్యాంగో షవర్స్ ఎందుకంటారో తెలుసా..?
YS Jagan Ibrahimpatnam Tour: జగన్ పర్యటనలో జనసంద్రమైన రోడ్లు| Asianet News Telugu