ఏపీ సీఈవో ద్వివేది బదిలీ: కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు

Siva Kodati |  
Published : Jun 13, 2019, 02:37 PM IST
ఏపీ సీఈవో ద్వివేది బదిలీ: కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ‌ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కె.విజయానంద్‌ను నియమించింది.

ఆంధ్రప్రదేశ్ ‌ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కె.విజయానంద్‌ను నియమించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఈవో ఆర్పీ సిసోడియాను కేంద్ర ఎన్నికల సంఘం ఆకస్మికంగా బదిలీ చేసి ఆ స్థానంలో ద్వివేదిని నియమించింది.  కాగా విజయానంద్ ప్రస్తుతం ఏపీ  జెన్‌కో సీఎండీగా ఉన్నారు.   

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu