కర్నూల్ రాతనలో భూకంపం: భయంతో పరుగులు తీసిన జనం

By narsimha lodeFirst Published Mar 6, 2023, 8:02 PM IST
Highlights

కర్నూల్ జిల్లాలోని  తుగ్గలి మండలంలో  ఇవాళ  భూమి కంపించింది.  దీంతో  స్థానికులు  భయంతో  ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. 

కర్నూల్: జిల్లాలోని తుగ్గలి మండలం  రాతనలో  సోమవారం నాడు  రాత్రి భూ ప్రకంపనలు  చోటు  చేసుకున్నాయి.  భూకంపం  కారణంగా  స్థానికులు  భయంతో  బటయకు పరుగుులు తీశారు.  భూకంపం కారణంగా  14 ఇళ్లకు , సిమెంట్ రోడ్లకు పగుళ్లు వచ్చినట్టుగా స్థానికులు  చెబుతున్నారు. 

click me!