కొండ చిలువకి ఆపరేషన్ చేసిన ఏపీ వైద్యులు

Siva Kodati |  
Published : Nov 12, 2020, 04:37 PM IST
కొండ చిలువకి ఆపరేషన్ చేసిన ఏపీ వైద్యులు

సారాంశం

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం పశువుల ఆసుపత్రిలో కొండ చిలువకి ఆపరేషన్ జరిగింది. జీలుగుమిల్లిలో వేటకు వెళ్లిన మత్య్సకారులకు వలలో కొండ చిలువ చిక్కింది. ఈ సమయంలో దానికి గాయాలు కావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి కాపాడారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం పశువుల ఆసుపత్రిలో కొండ చిలువకి ఆపరేషన్ జరిగింది. జీలుగుమిల్లిలో వేటకు వెళ్లిన మత్య్సకారులకు వలలో కొండ చిలువ చిక్కింది. ఈ సమయంలో దానికి గాయాలు కావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి కాపాడారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu