లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్పోస్.. 41ఏ నోటీసులు ఇవ్వమని ఆదేశించిన హైకోర్టు...

Published : Sep 29, 2023, 11:30 AM ISTUpdated : Sep 29, 2023, 11:31 AM IST
లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్పోస్.. 41ఏ నోటీసులు ఇవ్వమని ఆదేశించిన హైకోర్టు...

సారాంశం

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ కు 41ఏ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్పోస్ చేసింది. 

అమరావతి : లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోస్ చేసింది. ఐఆర్ఆర్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్పోస్ చేస్తున్నట్లు హోకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాదు, లోకేష్ కు 41 ఏ నోటీస్ ఇవ్వమని కోర్టు చెప్పింది. దీంతో 41ఏ నోటీస్ ఇస్తామని ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. సిఐడి విచారణకు సహకరించాలని లోకేష్ కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో లోకేష్ కు సిఐడి బృందం నోటీసులు ఇవ్వనుంది. ఈ కేసులో లోకేష్ ఏ14గా ఉన్నారు. ఇప్పుటికే సిఐడీ బృందం ఢిల్లీ వెళ్లింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kadapa Steel Plant: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మ‌రో ముంద‌డుగు.. 3,500 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడి
Nara Lokesh Emotional: చిన్నప్పుడే నాన్న చనిపోయారు..ఈ విద్యార్థిని కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు