
రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ కొరత సమస్య తీవ్రంగా మారుతోంది. ఎక్కడికి వెళ్లినా “NO PETROL STOCK” బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపై వైఎస్సార్సీపీ నేత అవినాష్ తీవ్రంగా స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పెట్రోల్ కోసం పడుతున్న కష్టాలు, ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.