కర్నూలు జిల్లాలో డీఈడీ పరీక్ష పేపర్ లీక్ కలకలం..!

Published : Jun 25, 2022, 11:18 AM IST
కర్నూలు జిల్లాలో డీఈడీ పరీక్ష పేపర్ లీక్ కలకలం..!

సారాంశం

కర్నూలు జిల్లాలో డీఈడీ పేపర్ లీక్ కలకలం రేపింది. కొడుమూరు జెడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో డీఈడీ ఆప్షనల్ పరీక్షలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి పేపర్ లీక్ అయినట్టుగా తెలుస్తోంది.

కర్నూలు జిల్లాలో డీఈడీ పేపర్ లీక్ కలకలం రేపింది. కొడుమూరు జెడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో డీఈడీ ఆప్షనల్ పరీక్షలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి పేపర్ లీక్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రశ్న పత్రాన్ని కాలేజ్ నిర్వాహకులు మైక్రో జిరాక్స్ తీసినట్టుగా తెలుగు న్యూస్ చానల్ ఎన్టీవీ పేర్కొంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


 

PREV
click me!

Recommended Stories

Tirumala Vaikunta Dwaram: టికెట్ లేని భక్తులకు ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు| Asianet News Telugu
ఫ్యూచర్ కోసం ఈ ఏడాది రిజల్యూషన్ తీసుకుందాం: Doctor Ratna Pemmasani | Plastic | Asianet News Telugu